• Login / Register
  • Site Logo

    ఎఐతో అన్ని కంపెనీలపై ప్రభావం

    Rss వార్తలు

    – గూగుల్‌ చీఫ్‌ సుందర్‌ పిచారువాషింగ్టన్‌ : కృత్రిమ మేధ (ఎఐ) విస్పోటనం చెందితే దాని ప్రభావం అన్ని కంపెనీలపై పడుతుందని గూగుల్‌ సంస్థకు చెందిన ఆల్ఫాబెట్‌ సిఇఒ సుందర్‌ పిచాయ్‌ హెచ్చరించారు. ప్రస్తుతం కొనసాగుతోన్న ఎఐ బూమ్‌లో హేతుబద్దత లేదని.. అయిన ప్పటికీ రంగంలో పెట్టుబడులు పెరుగుతు న్నాయన్నారు. వాస్తవానికి ఎ కంపెనీ కూడా ఎఐ ప్రభావానికి లోనుకాకుండా ఉండలేదన్నారు. ఆ జాబితాలో తాము కూడా ఉంటామన్నారు. ఎఐ ద్వార సేకరించే సమాచారాన్ని గుడ్డిగా నమ్మవద్దని […]

    The post ఎఐతో అన్ని కంపెనీలపై ప్రభావం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment