– రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు స్థానికంగా ఓటుండాలి– హైకోర్టు ఉత్తర్వుల అమలుకు ఎన్నికల సంఘం నిర్ణయం– ఎక్స్ అఫీషియో ఓటుపై సర్క్యులర్ జారీనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్మున్సిపల్ పరోక్ష ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక సర్క్యూలర్ జారీ చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా తమ పేరు నమోదు చేసుకునేందుకు గతంలో ఉన్న నిబంధనలను సవరిస్తూ తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. లోక్సభ, శాసనసభ సభ్యులు మున్సిపల్ చైర్మెన్, మేయర్ ఎన్నికల్లో తమ […]
The post ఎంపీలు, ఎమ్మెల్యేలు, సొంత నియోజకవర్గంలోనే ఓటెయ్యాలి appeared first on Navatelangana.
Leave A Comment