• Login / Register
  • Site Logo

    ఎంపీడీఓ కార్యాలయంలో వందేమాతరం గీతాలాపన

    Rss వార్తలు

    నవతెలంగాణ -పెద్దవంగరమహాకవి బంకించంద్ర ఛటర్జీ “వందే మాతరం” జాతీయ గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకుని మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో శుక్రవారం వందేమాతరం సామూహిక గీతాలాపన చేశారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో వేణుమాధవ్ ఆధ్వర్యంలో వందేమాతరం గేయాన్ని సాముహికంగా ఆరోపించారు.

    The post ఎంపీడీఓ కార్యాలయంలో వందేమాతరం గీతాలాపన  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment