• Login / Register
  • Site Logo

    ఎంపిడిఓను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఎంపీపీ

    Rss వార్తలు

    నవతెలంగాణ-మల్హర్ రావుమండల కేంద్రమైన తాడిచర్ల మండల పరిషత్ ఎంపీడీఓగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన క్రాంతి కుమార్ ను మండల తాజా మాజీ ఎంపీపీ చింతలపల్లి మలహల్ రావు సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి,పుష్ప గుచ్ఛం అందజేశారు.అనంతరం మండలంలో పలు సమస్యలపై చర్చించారు.

    The post ఎంపిడిఓను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఎంపీపీ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment