• Login / Register
  • Site Logo

    ఎంకెపల్లి స్వయం సహాయక బృందానికి అభినందనలు

    Rss వార్తలు

    సభ్యులను సన్మానించిన పాఠశాల విద్యా సంచాలకులు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌గతేడాది (2024-25) 35 మంది విద్యార్థులు మాత్రమే ఉన్న ఆ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఈ ఏడాది (2025-26) 114కు పెరిగింది. వికారాబాద్‌ జిల్లా బొమ్రాస్‌పేట్‌ మండలం, ఎంకెపల్లి గ్రామంలోని మణెమ్మ నాయకత్వంలోని స్వయం సహాయక బందం సభ్యులు బడి బాట కార్యక్రమంలో తీసుకున్న చొరవతో ప్రయివేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ బడిలోకి మారారు. ఆ బృందం ప్రభుత్వ పాఠశాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే క్రమంలో […]

    The post ఎంకెపల్లి స్వయం సహాయక బృందానికి అభినందనలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment