సమర్థులైన పోలీస్ అధికారులతో డ్రగ్స్ సరఫరా అరికట్టాలి : కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్పాతబస్తీలో ఎంఐఎం అండదండలతో డ్రగ్స్ముఠా చెలరేగిపోతున్నదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఆ ముఠాలకు మైనర్ పిల్లలు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేఎల్పీ ఉపనేత పాయల శంకర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్, గోషామహల్ బీజేపీ అధ్యక్షులు ఉమా మహేందర్, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, రాష్ట్ర […]
The post ఎంఐఎం అండతో డ్రగ్స్ ముఠా appeared first on Navatelangana.
Leave A Comment