• Login / Register
  • Site Logo

    ఎంఎస్ఎంఈలకు కేంద్రం దెబ్బ

    Rss వార్తలు

    కఠిన నాణ్యతా నియంత్రణలతో తీవ్ర ప్రభావంఅమెరికా ఒత్తిడికి తలొగ్గిన మోడీ సర్కారునీతి ఆయోగ్‌ సిఫారసులు 69 క్యూసీఓల ఉపసంహరణ న్యూఢిల్లీ : దేశీయ తయారీ ప్రమాణాల పేరిట కేంద్రం సృష్టించిన క్వాలిటీ కంట్రోల్‌ ఆర్డర్‌ (క్యూసీఓ)ల కఠిన వ్యవస్థ.. దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలను (ఎంఎస్‌ఎంఈలు) తీవ్రంగా దెబ్బ తీసింది. 2016 నుంచి వీటి అమలును తీవ్రం చేసిన మోడీ సర్కారు.. క్యూసీఓల సంఖ్యను 70 నుంచి 790కి పెంచింది. ఎంఎస్‌ఎంఈలు ఎంతగానో నష్టపోయినా మోడీ […]

    The post ఎంఎస్‌ఎంఈలకు కేంద్రం దెబ్బ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment