• Login / Register
  • Site Logo

    ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఛలో ఢిల్లీ

    Rss వార్తలు

    కార్యక్రమంలో పాల్గొన్న బోనకల్ ఉపాధ్యాయులునవతెలంగాణ – బోనకల్ఏఐ జాక్టో, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ పిలుపుమేరకు గురువారం ఢిల్లీలో జరిగిన ధర్నాకు టీఎస్ యుటిఎఫ్ బోనకల్ మండల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టిఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి గుగులోతు రామకృష్ణ జిల్లా నాయకులు సద్దా బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, 2010 కంటే ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలని, ఎన్ ఈ పి 2020 ని […]

    The post ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఛలో ఢిల్లీ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment