ఎంపిడిఓ క్రాంతి కుమార్నవతెలంగాణ – మల్హర్ రావుపాడి రైతులకు అండగా గ్రామీణ ప్రాంతాల్లోని పశుపోషకుల్లో జాబ్ కార్డ్ కలిగిన వారికి ఆవులు, గేదెలు, గొర్ల పెంపకం దారుల కోసం ఉపాధిహామీ పథకంలో షెడ్ల నిర్మాణం కోసం మండలంలోని కొండంపేట, ఇప్పలపల్లి గ్రామాలలో శుక్రవారం ఎంపిడివో క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో అధికారులు ముగ్గు పోసి నిర్మాణాలు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎంపిడివో మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ పశువుల షెడ్ల నిర్మాణం జరుగుతుందని రైతులు […]
The post ఉపాధి హామీ పథకంలో పశువుల షెడ్ల నిర్మాణం.. appeared first on Navatelangana.
Leave A Comment