• Login / Register
  • Site Logo

    ఉపాధి హామీని సద్వినియోగం చేసుకోవాలి

    Rss వార్తలు

    – ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ నవతెలంగాణ-కమ్మర్ పల్లి గ్రామాల్లో కొనసాగుతున్న ఉపాధి హామీ పథకాన్ని కూలీలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ అన్నారు. గురువారం మండలంలోని చౌట్ పల్లి గ్రామంలోని పల్లె చెరువు గుట్ట వద్ద కొనసాగుతున్న ఉపాధి హామీ పథకం పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధి హామీ కూలీల హాజరు రిజిస్టర్ ను తనిఖీ చేసి, కూలీల హాజరు తీసుకున్నారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి పని ప్రదేశంలో ఎదుర్కొంటున్న […]

    The post ఉపాధి హామీని సద్వినియోగం చేసుకోవాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment