భారీ సంఖ్యలో కార్మికుల తొలగింపు అక్టోబర్ 10-నవంబర్ 14 మధ్య 27లక్షల మంది ఔట్ఏపీ నుంచి అత్యధికంగా 15.2 లక్షల మంది న్యూఢిల్లీ : గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు ఎంతోగానో ఉపయోగపడే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ)పై మోడీ సర్కారు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది. గత కొన్నేండ్లుగా ఈ పథకాన్ని నీర్చు గార్చే విధంగా కొత్త కొత్త నిబంధనలను తీసుకొస్తూ లబ్దిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నది. కేంద్రం చర్యలతో లక్షలాది మంది […]
The post ఉపాధికి షాక్ appeared first on Navatelangana.
Leave A Comment