• Login / Register
  • Site Logo

    ఉద్యోగులు, పెన్షనర్ల ప్రయోజనాలకు కత్తెర

    Rss వార్తలు

    కేంద్ర వేతన సంఘం ప్రస్తావనాంశాలను ఖండించిన సీఐటీయూ న్యూఢిల్లీ : ఎనిమిదవ కేంద్ర వేతన సంఘం (సీపీసీ) ప్రస్తావనాంశాలను సీఐటీయూ తీవ్రంగా ఖండించింది. ఉద్యోగుల చట్టబద్ధమైన ప్రయోజనాలు, హక్కులకు, మొత్తంగా ఆర్థికవ్యవస్థకు తీవ్ర హాని కలిగించేలా పొదుపు చర్యలను మరింత ముందుకు తీసుకెళ్ళాలన్న కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ్యంపై తీవ్ర సందేహాలు లేవనెత్తుతున్నాయని పేర్కొంది. ఈ మేరకు సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం కమిషన్‌ చైర్మన్‌ను, తాత్కాలిక సభ్యుడిని నియమించడానికి, […]

    The post ఉద్యోగులు, పెన్షనర్ల ప్రయోజనాలకు కత్తెర appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment