– ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్ విడుదల చేయాలి– పీఆర్సీని అమలు చేయాలి – టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవినవతెలంగాణ – బోనకల్ : అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయులు, ఉద్యోగులకు హెల్త్ కార్డులపై నగదు రహిత వైద్యం అందించాలని, పిఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని అన్ని సంఘాలతో చర్చించి సమంజసమైన ఫిట్మెంట్ 2023 జులై 1 నుంచి అమలు చేయాలని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం […]
The post ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించాలి appeared first on Navatelangana.
Leave A Comment