– తమిళనాడులోని తమ నూతన తయారీ కేంద్రంలో ఉత్పత్తి కార్యకలాపాలను ప్రారంభించిన – టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్స్– మొదటి వాహనంగా జెఎల్ఆర్ యొక్క రేంజ్ రోవర్ ఎవోక్ను స్థానికంగా తయారు చేయడం ప్రారంభించింది. నవతెలంగాణ-హైదరాబాద్ : పనపాక్కం, రాణిపేట, తమిళనాడు,9 ఫిబ్రవరి 2026: భారతదేశంలో సుప్రసిద్ధమైన కార్లు, ఎస్యూవీల తయారీ సంస్థ అయిన టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ (టిఎంపీవి) మరియు దాని అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఆటోమోటివ్ పిఎల్సి. (జెఎల్ఆర్), తమిళనాడు […]
The post ఉత్పత్తి కార్యకలాపాలను ప్రారంభించిన టాటా మోటర్స్ appeared first on Navatelangana.
Leave A Comment