మంత్రి పొన్నం ప్రభాకర్ నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్ఇంటర్మీడియట్ , పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణతా శాతాన్ని పెంచాలని ఉపాధ్యాయులకు రాష్ట్ర మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. మహాత్మా జ్యోతిబాఫూలే గురుకులాల పాఠశాలలపై అధికారులు, ప్రిన్సిపల్లు , హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లతో మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం జూమ్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో బీసీ సంక్షేమశాఖ సెక్రటరీ శ్రీధర్, గురుకులాల సెక్రటరీ సైదులు , గురుకులాల ప్రిన్సిపాల్లు , హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, ఇతర అధికారులు.ఇంటర్మీడియట్, పదోతరగతి పరీక్షలు సమీపిస్తుండడంతో […]
The post ఉత్తీర్ణతా శాతం పెంచాలి appeared first on Navatelangana.
Leave A Comment