పోలీసుల కవాత్ ను ప్రారంభించిన డీసీపీ సునీతా రెడ్డి నవతెలంగాణ ఇబ్రహీంపట్నం నవతెలంగాణ ఇబ్రహీంపట్నం: భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ఇబ్రహీంపట్నంలో పోలీసులు కవాత్ నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కు సమాచార సలాం కొట్టారు. ఈ ర్యాలీని మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి ప్రారంభించారు. కవాత్ లో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న రాష్ట్రీయ ఏక్తా దివాస్ జరుపుకుంటారు. రాష్ట్రీయ ఏక్తా దివాస్ భారతదేశ ఐక్యత, సమగ్రత, జాతీయ […]
The post ఉక్కు మనిషికి ఏక్తా దివాస్ సలాం appeared first on Navatelangana.
Leave A Comment