నవతెలంగాణ-కంఠేశ్వర్ నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు మద్దుకూరి సాయిబాబు, వాల బాలకిషన్ తెలిపారు. ఆదివారం ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ 14వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 18వ తేదిన స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఇందూరు యువత కార్యలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు మాట్లాడుతూ..14 ఏండ్లుగా నిర్విరామైన సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇందూరు యువత 15వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని […]
The post ఈ నెల 18న స్వచ్చంద సేవా సంస్థ 14వ వార్షికోత్సవ వేడుకలు appeared first on Navatelangana.
Leave A Comment