• Login / Register
  • Site Logo

    ఈ నెల 15న భారత్-పాక్ మ్యాచ్పై పీసీబీకి ఐసీసీ డెడ్లైన్

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: భద్రతా కారణాల దృష్ట్యా భారత్ వేదిక‌గా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ టోర్నీలో ఆడటానికి నిరాకరించిన బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించి స్కాట్లాండ్‌కు అవకాశం ఇవ్వగా, బంగ్లాకు మద్దతుగా పాక్‌ ఈ బహిష్కరణ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణ‌యంపై ఐసీసీ పాక్ క్రికెట్ బోర్డుకు డెడ్ లైన్ విధించింది. 24 గంట‌ల్లో స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని చెప్పింది. ఐసీసీ ఆల్టీమేటంతో … పీసీబీ ఛైర్మన్‌ మోసిన్‌ నఖ్వీ సోమవారం పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌తో […]

    The post ఈ నెల 15న భార‌త్-పాక్ మ్యాచ్‌పై పీసీబీకి ఐసీసీ డెడ్‌లైన్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment