నవతెలంగాణ – కన్నాయిగూడెంకేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలు తిప్పి కొట్టాలని సీఐటీయూ మండల కార్యదర్శి కావిరి సుధాకర్ (ఎస్ఎఫ్ఐ )జిల్లా కార్యదర్శి టి.ఎల్ రవి పిలుపునిచ్చారు. బుధవారం కన్నాయిగూడెం మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కావిరి సుధాకర్. టి.ఎల్ రవి హాజరై మాట్లాడుతూ.. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న 129 కార్మిక చట్టాలను తుంగలో తొక్కి నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మిక […]
The post ఈనెల 12న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను జయప్రదం చేయండి.. appeared first on Navatelangana.
Leave A Comment