ఆస్పత్రి డాక్టర్ క్రిస్టినా..నవతెలంగాణ – డిచ్ పల్లిదోమల వల్ల కలిగే వ్యాధులైన మలేరియా, డెంగ్యూ,చికున్ గున్యా, ఫైలేరియా మెదడువాపు లాంటి వ్యాధులు ప్రభలే అవకాశం ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇందల్ వాయి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ క్రిస్టినా పేర్కొన్నారు. గురువారం డిచ్ పల్లి మండలంలోని రాంపూర్ డి గ్రామంలోని తెలంగాణ మహాత్మ జ్యోతిభాపులే గురుకుల పాఠశాల(బాలురు )లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇందల్వాయి ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం, సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని […]
The post ఈగల, దోమల వల్ల మెదడువాపు వ్యాధులు ప్రభలే అవకాశం appeared first on Navatelangana.
Leave A Comment