పాకిస్తాన్ ఆరోపణలు ..తిప్పికొట్టిన విదేశాంగ మంత్రిత్వ శాఖన్యూఢిల్లీ : పాకిస్థాన్లోని ఇస్లామాబాద్ ఇటీవల చోటుచేసుకున్న ఆత్మాహుతి పేలుళ్ల దాడి ఘటనలో భారత్, ఆఫ్గనిస్థాన్కు ప్రమేయం ఉందంటూ పాకిస్తాన్ తీవ్ర ఆరోపణలు గుప్పించింది. పేలుళ్ల అనంతరం పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ ఆత్మాహుతి దాడి వెనుక భారత్ పాత్ర ఉందని ఆరోపించారు. అలాగే, ఈ దాడికి అఫ్గానిస్థాన్తో సంబంధాలు ఉన్నాయని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆరోపించారు. దాడిలో పాల్గొన్న వ్యక్తి అఫ్గానిస్థాన్లో తాజాగా ప్రయాణించాడని […]
The post ఇస్లామాబాద్ పేలుళ్లులో భారత్, ఆఫ్గనిస్తాన్కు ప్రమేయం appeared first on Navatelangana.
Leave A Comment