• Login / Register
  • Site Logo

    ఇవాళ మరో కొత్త స్కీమ్ ప్రారంభం - ఒక్కొక్కరి ఖాతాలోకి రూ. 15 వేలు...! అకౌంట్​లో డబ్బులు పడ్డాయో లేదో ఇలా చెక్​ చేసుకోండి

    Rss వార్తలు
    రాష్ట్రంలో మరో కొత్త పథకానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఆటో డ్రైవర్ సేవలో(వాహనమిత్ర) పథకాన్ని ఇవాళ ప్రారంభించనుంది. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేలను అందజేస్తారు. 
    Read More...

    Leave A Comment