నవతెలంగాణ-హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) నోటిఫికేషన్ విడుదలయ్యింది. శనివారం నుంచి ఫీజు చెల్లింపు, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకానున్నది. ఈ నెల 29 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 27 నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. జనవరి 3 నుంచి 31 వరకు పరీక్షలు జరుగుతాయి. ఒక పేపర్కు 750, రెండు పేపర్లకు రూ. వెయ్యి ఆన్లైన్లో ఫీజుగా చెల్లించాలి. గతం లో 2010కి ముందు రిక్రూట్ అయి న టీచర్లకు టెట్ అర్హత నుంచి […]
The post ఇవాళ నుంచి టెట్ దరఖాస్తులు ప్రారంభం appeared first on Navatelangana.
Leave A Comment