అప్పటి పరికరాలనుభద్రపరిచి కొందరి దుశ్చర్యలుఎక్కడెక్కడ పరికరాలు పెట్టారో ఆరా తీస్తున్నాంబాధ్యులపై చర్యలు తప్పవు80 శాతం మున్సిపాలిటీలు గెలుస్తాం..:మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డినవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:ఇప్పటికీ ఫోన్ టాపింగ్ కొనసాగుతోందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి పరికరాలను భద్రపరిచి ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం దీనిని అత్యంత సీరియస్గా తీసుకుంటోందని వెల్లడించారు. పరికరాలు ఎక్కడెక్కడ పెట్టారో ఆరా తీస్తున్నామని తెలిపారు. ఖమ్మంలోని ఎస్ఆర్ […]
The post ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్..! appeared first on Navatelangana.
Leave A Comment