• Login / Register
  • Site Logo

    ఇద్దరు ఐటీ ఉద్యమ నేతల అరెస్టు

    Rss వార్తలు

    12 గంటల షిఫ్ట్‌పై నిరసనలు అడ్డుకునేందుకే : కేఐటీయూతక్షణమే విడుదల చేయండి : సీపీఐ(ఎం) డిమాండ్‌ బెంగళూరు : ఐటి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రచారం చేస్తున్న కర్ణాటక రాష్ట్ర ఐటి ఉద్యోగుల సంఘం (కేఐటీయూ) నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. 10 గంటల షిఫ్ట్‌ను 12 గంటలకు పెంచడాన్ని నిరసిస్తూ డిసెంబర్‌ 21న నిరసనలకు కెఐటియు పిలుపునిచ్చింది. నిరసన కార్యక్రమాన్ని ప్రారంభంలోనే అడ్డుకోవాలనే ఉద్దేశంతో కేఐటీయూ ముఖ్య నాయకులు చిత్ర భాను, ఎ. సుహాస్‌లను […]

    The post ఇద్దరు ఐటీ ఉద్యమ నేతల అరెస్టు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment