• Login / Register
  • Site Logo

    ఇది లొట్టపీసు కేసు : కేటీఆర్

    Rss వార్తలు

    ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు : ఏసీబీ మాజీ డీజీ పూర్ణచందర్‌రావు నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి రాష్ట్రంలో సంచలనం రేపిన ఫార్ములా ఈ-కార్‌ రేసింగ్‌ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై చార్జిషీటు వేసి ప్రాసిక్యూట్‌ చేయడానికి రాష్ట్ర గవర్నర్‌ అనుమతించటంతో అందిరి దృష్టి ఈ కేసుపై నిలిచింది. కాగా ఈ కేసులో ఇప్పటి వరకు నాలుగుసార్లు ఏసీబీ విచారణను ఎదుర్కొన్న కేటీఆర్‌.. ఈ నాలుగు సందర్భాల్లోనూ మీడియాతో మాట్లాడారు. […]

    The post ఇది లొట్టపీసు కేసు : కేటీఆర్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment