నవతెలంగాణ – హైదరాబాద్: భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. కోట్లాది మంది అభిమానుల దశాబ్దాల కలను నిజం చేస్తూ తొలిసారి వన్డే ప్రపంచకప్ను ముద్దాడింది. ఆదివారం, నవంబర్ 2న జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి విశ్వవిజేతగా అవతరించింది. ఈ చారిత్రక విజయం అనంతరం, భారత క్రికెట్ దిగ్గజం ఝులన్ గోస్వామి భావోద్వేగంతో కన్నీటిపర్యంతమయ్యారు. ఫైనల్ మ్యాచ్లో టీమిండియా 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. ట్రోఫీ ప్రజెంటేషన్ తర్వాత భారత […]
The post ఇది నా కల. మీరు దాన్ని నిజం చేశారు: ఝులన్ గోస్వామి appeared first on Navatelangana.
Leave A Comment