వెస్ట్బ్యాంక్లోని స్థిరనివాసాలపై దురాక్రమణ : ఐరాస నివేదిక వెల్లడిట్రంప్ పీస్ ఆఫ్ బోర్డు ఏర్పాటు చేసినా ఆగని దుశ్చర్యగాజా : ఓవైపు ట్రంప్ పీస్ ఆఫ్ బోర్డు ఏర్పాటుచేశానంటుంటే…మరోవైపు ఇజ్రాయిల్ దుశ్చుర్యలు అస్సలు ఆగటంలేదు. వెస్ట్బ్యాంక్లోని స్థిరనివాసాలపై ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో రెండువారాల్లో వందలాది పాలస్తీనియన్ కుటుంబాలు నిరాశ్రయులైనట్టు ఐక్యరాజ్యసమితి మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం (ఓసీహెచ్ఏ) తెలిపింది. దీనికి సంబంధించి నివేధికను సోమవారం విడుదల చేసింది.ఇందులో అధికశాతం మంది జెరిఖో గవర్నరేట్లోని రాస్ ఐన్ అల్-అవుజాకు […]
The post ఇజ్రాయిల్ దాడుల్లో నిరాశ్రయులైన పాలస్తీనియన్ కుటుంబాలు appeared first on Navatelangana.
Leave A Comment