ఆ తర్వాతే జనగణమన : కేంద్రం ఆదేశాలు న్యూఢిల్లీ : ఇకపై ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో జాతీయ గీతం జనగణమన ఆలపించడానికి ముందుగా జాతీయ గేయం వందేమాతరం ఆలపించాలని కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బంకిం చంద్ర ఛటర్జీ రాసిన ఈ వందేమాతరం గేయంలో ఆరు చరణాలనూ పాడాలని ఆదేశించింది. జనవరి 28 తేదీతో విడుదలైన ఈ ఆదేశాల్లో జాతీయ గేయ ఆలాపనకు కొన్ని ప్రోటోకాల్స్ విధించింది. గేయంలోని ఆరు చరణాలను 3నిముషాల 10సెకన్లలో […]
The post ఇకపై ముందుగా వందేమాతరం appeared first on Navatelangana.
Leave A Comment