– పాల్గొన్న ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ దంపతులు నవతెలంగాణ మోపాల్ కార్తీక పౌర్ణమి సందర్భంగా మోపాల్ మండలంలోని ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రం నరసింగపల్లిలో పవిత్రోత్సవాల ముగింపు సందర్భంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించి ఆ తర్వాత శ్రీవారి కల్యాణం జరిపించారు. ఈ కళ్యాణంలో గ్రామ ప్రజలు సినీ నిర్మాత దిల్ రాజు, శిరీష్, ఆలయ ధర్మకర్తలు నరసింహారెడ్డి, విజయసింహారెడ్డి హర్షిత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త నర్సింహారెడ్డి కూతురు అల్లుడు శ్రీహరి […]
The post ఇందూరు తిరుమలలో శ్రీవారి కల్యాణం… appeared first on Navatelangana.
Leave A Comment