• Login / Register
  • Site Logo

    ఇందిరాగాంధీ వర్ధంతి.. మద్నూర్లో కాంగ్రెస్ నేతల ఘన నివాళులు

    Rss వార్తలు

    నవతెలంగాణ – మద్నూర్భారత మాజీ ప్రధానమంత్రి, ఐరన్ లేడీ ఇందిరా గాంధీ  వర్ధంతి సందర్భంగా, మద్నూర్ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్మరణ సభ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొని ఇందిరాగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రైతు సంక్షేమం, బ్యాంకుల జాతీయీకరణ, హరిత విప్లవం, దేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ఇందిరా గాంధీ  పాత్ర అపూర్వమని గుర్తుచేశారు. దేశం కోసం త్యాగం […]

    The post ఇందిరాగాంధీ వర్ధంతి.. మద్నూర్‌లో కాంగ్రెస్ నేతల ఘన నివాళులు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment