నవతెలంగాణ – మద్నూర్మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పురోగతి పనులను మండల ప్రత్యేక అధికారి రామ్మోహన్ మంగళవారం సందర్శించి ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. మద్నూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇల్లు పురోగతి గురించి హౌసింగ్ ఏ ఈ హనుమంతు ను అలాగే గ్రామ పంచాయతీ కార్యదర్శి సందీప్ కుమార్ ను గ్రామంలో గల ఇందిరమ్మ ఇండ్ల పురోగతి నివేదికలను కోరారు. ఆ తర్వాత మండలంలోని శాఖాపూర్ గ్రామం సందర్శించి […]
The post ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన అధికారులు appeared first on Navatelangana.
Leave A Comment