నవతెలంగాణ – ఊరుకొండ ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసుకోవాలని ఎంపీడీవో కృష్ణయ్య అన్నారు. బుధవారం ఇందిరమ్మ ఇండ్ల ప్రగతి పరిశీలనలో భాగంగా మండల పరిధిలోని జగబోయినపల్లి, బాల్యలోక్యాతాండా గ్రామాలను సందర్శించారు. మంజూరైన ప్రతి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పరిశీలించగా, జగబోయినపల్లి గ్రామంలో మొత్తం 14 ఇండ్లు మంజూరు కాగా.. నేటి వరకు బేస్మెంట్ పూర్తి అయినవి ఒక ఇల్లు, గోడలపని నడుస్తున్నవి 8 ఇండ్లు, స్లాబ్ వేయబడినవి ఒక ఇల్లు పాత […]
The post ఇందిరమ్మ ఇండ్లు సకాలంలో పూర్తి చేసుకోవాలి: ఎంపీడీవో appeared first on Navatelangana.
Leave A Comment