• Login / Register
  • Site Logo

    ఇందల్ వాయి జిపిఓ మండల కార్యవర్గం ఎన్నిక..

    Rss వార్తలు

    నవతెలంగాణ – డిచ్ పల్లి: ఇందల్ వాయి మండల గ్రామ పాలన అధికారి ( జి. పి. ఓ) కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా జంగిడి లింబాద్రి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా బి సాయిలు, గౌరవ అధ్యక్షులుగా భూపతి విజయ్, ప్రధాన కార్యదర్శిగా సుంకరి సందీప్, కోశాధికారిగా నీరడి ప్రభాకర్, చైన్ సెక్రటరీగా మెరైడీ రాజేశ్వర్ సలహాదారులుగా 1 టి స్వప్న, సలహా ధారులు 2 గా  మంత్రి ప్రమోద్, సలహా ధారులు 3 జాడల […]

    The post ఇందల్ వాయి జిపిఓ మండల కార్యవర్గం ఎన్నిక.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment