నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండలంలోని చౌట్ పల్లి గ్రామంలో గురువారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల ప్రగతిని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగాన్ని పెంచాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరై ఇప్పటివరకు పనులు ప్రారంభించుకొని లబ్ధిదారులు తక్షణమే ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించాలని సూచించారు. గతంలోనే మార్కౌట్ పనులు పూర్తి చేసుకొని ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించని లబ్ధిదారులు కూడా పిల్లర్లు, పునాదుల పనులను మొదలు పెట్టాలన్నారు. ఇందిరమ్మ […]
The post ఇండ్ల ఇండ్ల నిర్మాణాల ప్రగతి పరిశీలన appeared first on Navatelangana.
Leave A Comment