నవతెలంగాణ – హైదరాబాద్: ఇండోనేషియాలోని పశ్చిమ జావా ప్రావిన్స్లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందగా, మరో 73 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. భారీగా మట్టి, రాళ్లు ఇళ్లపై పడటంతో 30కి పైగా ఇళ్లు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. గల్లంతైన వారి కోసం శిథిలాల కింద […]
The post ఇండోనేషియాలో కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి appeared first on Navatelangana.
Leave A Comment