• Login / Register
  • Site Logo

    ఆ.. మార్పుకి నాంది పలికే చిత్రం

    Rss వార్తలు

    విక్రాంత్‌, చాందినీ చౌదరి జంటగా నటించిన సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’. మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌, నిర్వి ఆర్ట్స్‌ బ్యానర్స్‌ పై మధుర శ్రీధర్‌ రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 14న థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో శనివారం దర్శకుడు సంజీవ్‌ రెడ్డి మీడియాతో ముచ్చటించారు.‘ఫెర్టిలిటీ ఇష్యూస్‌ మన సమాజంలో ఉన్నాయి. మేల్‌ ఫెర్టిలిటీ అనే సమస్య నేపథ్యంగా ఇప్పటిదాకా తెలుగులో మూవీ రాలేదు. నాకు తెలిసిన ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ […]

    The post ఆ.. మార్పుకి నాంది పలికే చిత్రం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment