నవతెలంగాణ-హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ యూఎస్-ఇండియా డీల్ పై సెటైర్లు వేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పీఎం మోడీ పరస్పర కామెంట్లతో ప్రశంసించుకుంటే సరిపోతుందా, ఒప్పందం గురించి ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఇది సరైన పద్దతి కాదని హితువు చెప్పారు. భారతీయ వస్తువులపై 18శాతం టారిఫ్లు తగ్గించిన విషయం ఆశాజనకమే కానీ, యూఎస్ డీల్ అంటే స్పష్టంగా వివరించాలని పార్లమెంట్ వద్ద మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు డీల్పై క్లారిటీ కోరుతుందని, […]
The post ఆ డీల్పై ట్రంప్, మోడీ ట్వీట్లు చేసుకుంటే సరిపోతుందా: ఎంపీ శశిథరూర్ appeared first on Navatelangana.
Leave A Comment