• Login / Register
  • Site Logo

    ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే

    Rss వార్తలు

    నవతెలంగాణ – జోగులాంబ గద్వాల:  గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రిలో ఎర్రవల్లి మండలం ధర్మవరం బిసి ప్రభుత్వ బాలుర పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న విద్యార్థులను శనివారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి  పరామర్శించి వారికి ధైర్యం కల్పించారు.  జిల్లా ఆసుపత్రి సూపర్డెంట్ తో మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి విషయాలను  తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. చాలా బాధాకరమైన సంఘటన శుక్రవారం రాత్రి ఎర్రవల్లి మండలం ధర్మవరం ప్రభుత్వ పాఠశాలలో […]

    The post ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment