• Login / Register
  • Site Logo

    ఆసుపత్రిపై పాకిస్థాన్ దాడి..ఖండించిన భారత్

    Rss వార్తలు

    న‌వతెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని ఓ ఆసుపత్రిపై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో 400 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇది సైనిక చర్య ముసుగులో జరిగిన మారణహోమం అని, పాకిస్థాన్ చర్య క్షమించరానిదని మండిపడింది. ఈ దాడిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తీవ్రంగా స్పందించింది. “ఇది పిరికిపంద చర్య, క్షమించరాని హింస. సైనిక లక్ష్యం కాని ఒక వైద్య […]

    The post ఆసుపత్రిపై పాకిస్థాన్ దాడి..ఖండించిన భార‌త్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment