• Login / Register
  • Site Logo

    ఆసీస్ లక్ష్యం 168..

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్‌ బ్యాటింగ్‌ ముగిసింది. టాస్‌ ఓడి తొలుత బరిలోకి దిగిన టీమ్‌ఇండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌(46)కు కొద్దిలో అర్ధశతకం చేజారింది. అభిషేక్‌ 28, శివమ్‌ 22, సూర్యకుమార్ 20, తిలక్‌ 5, జితేశ్‌ 3, సుందర్‌ 12, అక్షర్‌ 21, అర్ష్‌దీప్‌ 0, వరుణ్‌ 1 పరుగులు చేశారు. ఆసీస్‌ బౌలర్లలో ఎలిస్‌ 3, జంపా […]

    The post ఆసీస్‌ లక్ష్యం 168.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment