బిఆర్ఎస్ అభ్యర్థి సాతాని శ్రీశైలం నవతెలంగాణ-సదాశివపేట వార్డు ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని బిఆర్ఎస్ 10వ వార్డు అభ్యర్థి సాతాని శ్రీశైలం అన్నారు. బుధవారం బిఆర్ఎస్ తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా అభ్యర్థి సాతాని శ్రీశైలం మాట్లాడుతూ.. వార్డు ప్రజలు తనని ఆశీర్వదించి గెలిపిస్తే వార్డు అభివృద్ధితో పాటు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి తనవంతు […]
The post ఆశీర్వదించి గెలిపిస్తే వార్డు అభివృద్ధి చేస్తా.. appeared first on Navatelangana.
Leave A Comment