బురదామాయం లేని గ్రామంగా తీర్చిదిద్దుకుందాం ఆలేరు గ్రామ సర్పంచ్ నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి నవతెలంగాణ – నెల్లికుదురు మండలంలోని ఆలేరు గ్రామంలో మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ సహకారంతో రూ.10 లక్షలతో సిసి రోడ్డు పనులను ప్రారంభించినట్లు ఆ గ్రామ సర్పంచ్ నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి తెలిపారు. ఎన్.ఆర్ ఈజిఎస్ నిధుల నుండి రూ .10 లక్షలతో 5వ, ఆరవ వార్డులో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలోని అన్ని […]
The post ఆలేరులో సీసీ రోడ్ల నిర్మాణాలు ప్రారంభం appeared first on Navatelangana.
Leave A Comment