సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ కేఎస్ శ్రీనివాస రాజుమేడారంలోని సమ్మక్క సారలమ్మ దేవాలయ పనుల పరిశీలన నవతెలంగాణ – ములుగువచ్చే సంవత్సరం జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర సందర్భంగా చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన, నాణ్యతతో పూర్తి చేయాలని సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ కేఎస్ శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. బుధవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క-సారలమ్మ వనదేవతలను జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర, ఆర్అండ్బీ ఈఎన్సీ […]
The post ఆలయాభివృద్ధి పనులు పూర్తి చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment