• Login / Register
  • Site Logo

    ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి పీిఎంవీబీఆర్వైలో చేరండి : సంస్థలకు ఈపీిఎఫ్ఓ విజ్ఞప్తి

    Rss వార్తలు

    ముంబయి : ఉద్యోగ సృష్టి, సామాజిక భద్రతను బలోపేతం చేయడం లక్ష్యంలో ఆర్థిక ప్రోత్సాహకాలను పొందడానికి ప్రధానమంత్రి వికసిత్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన (పీఎంవీబీఆర్‌వై) పథకంలో చేరాలని అర్హత కలిగిన సంస్థలకు ఉద్యోగుల ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ) విజ్ఞప్తి చేసింది. ఈ ఏడాది ఆగస్టు 1న ప్రారంభించిన పీిఎంవీబీఆర్‌వై పథకం వివిధ రంగాల్లో ఉపాధి కల్పనకు ప్రోత్సాహించడానికి రూపొందించినట్టు తెలిపింది. ఇప్పటికే ఈ పథకంలో నమోదైన అనేక సంస్థలు వివిధ ప్రయోజనాలను పొందుతున్నాయని, కానీ ఇంకా […]

    The post ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి పీిఎంవీబీఆర్‌వైలో చేరండి : సంస్థలకు ఈపీిఎఫ్‌ఓ విజ్ఞప్తి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment