పెన్షనర్లకు టాప్రా రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి పిలుపునవతెలంగాణ-మిర్యాలగూడటౌన్వేలాది మంది పెన్షనర్లను ప్రభావితం చేసే ఒక ప్రధాన విధాన మార్పులో కేంద్ర ప్రభుత్వం ఆర్థికచట్టం 2025ను ఆమోదించిందని, దీనిని వ్యతిరేకించాలని టాప్రా రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. ఈ మేరకు టాప్రా సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జగదీష్ చంద్ర, శ్యాంసుందర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు కీలకమైన ఉద్యోగ విరమణ తర్వాత ప్రయోజనాలను ఉపసంహరించుకుంటుందని లోక్మత్ నివేదిక తెలిపిందని […]
The post ఆర్థిక చట్టం 2025ను వ్యతిరేకించండి appeared first on Navatelangana.
Leave A Comment