పాతికేండ్లలో 2,655 రెట్లు పెరిగిన కుబేరుల సంపదనయా ఉదార విధానాలే ప్రధాన కారణంఉపాధి కల్పనకు, ప్రభుత్వ సేవలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న నిపుణులు న్యూఢిల్లీ/జోహన్స్బర్గ్ : మన దేశంలోని 40 శాతం సంపద జనాభాలో ఒక్క శాతంగా వున్న కుబేరుల దగ్గర పోగైంది. గత 25 (2000-2024 మధ్య) సంవత్సరాల్లో సృష్టించిన దేశ సంపదలో 62 శాతం సంపదను వీరు స్వాధీనం చేసుకున్నారని జి 20 తాజా నివేదిక తెలిపింది. ఈ నెల 22, 23 తేదీలలో దక్షిణాఫ్రికా […]
The post ఆర్థిక అసమానతలు తీవ్రతరం appeared first on Navatelangana.
Leave A Comment