• Login / Register
  • Site Logo

    ఆర్టీసీ బస్సు ఢీకొని 15 గొర్రెలు మృత్యువాత

    Rss వార్తలు

    – మెదక్‌ జిల్లా కొల్చారం లోతు వాగు వద్ద ఘటననవతెలంగాణ-కొల్చారంమెదక్‌ జిల్లా కొల్చారం మండల కేంద్రం లోతువాగు ప్రాంతంలో నర్సాపూర్‌ నుంచి మెదక్‌ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అతి వేగంగా గొర్రెల మంద పైకి దూసుకెళ్లింది. దాంతో 15 గొర్రెలు అక్కడికక్కడే మృత్యువాతపడ్డాయి. మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్‌ వాహనాన్ని ఆపి దిగిపోగా, సంఘటనా స్థలంలో కొంతసేపు ఆందోళన నెలకొంది. రోడ్డు మధ్యలో మృత్యువాత పడిన గొర్రెలు, గాయపడినవి పడి […]

    The post ఆర్టీసీ బస్సు ఢీకొని 15 గొర్రెలు మృత్యువాత appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment