తప్పిన పెను ప్రమాదం.. పలువురికి స్వల్ప గాయాలురాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో ఘటన నవతెలంగాణ-రాజేంద్రనగర్ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి డీసీఎం ఢీ కొట్టిన ఘటనలో బస్సులో ఉన్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శుక్రవారం ఉదయం షాద్నగర్ నుంచి ప్రయాణికులతో హైదరాబాద్ వస్తోంది. ఆరాంఘర్ చౌరస్తాలో ట్రాఫిక్ సిగల్ పడటంతో […]
The post ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన డీసీఎం appeared first on Navatelangana.
Leave A Comment