– 50 మంది ప్రయాణికులను కాపాడి మృతి– యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఘటననవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్ప్రయాణంలో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చిన ఓ ఆర్టీసీ డ్రైవర్ చివరి క్షణంలోనూ బస్సులో ఉన్న 50 మంది ప్రయాణికులను కాపాడి మృతిచెందాడు. ఈ ఘటన యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం విజయవాడ డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బస్సు మియాపూర్ నుంచి విజయవాడకు వెళ్తున్నది. చౌటుప్పల్కు రాగానే డ్రైవర్ కట్టవరపు […]
The post ఆర్టీసీ డ్రైవర్కు గుండెపోటు appeared first on Navatelangana.
Leave A Comment